టి డి పి పై జరుగుతున్న దాడులను ఆపాలి

569చూసినవారు
టి డి పి పై జరుగుతున్న దాడులను ఆపాలి
ఒంగోలులో గురువారం రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అధికార పార్టీ చేస్తున్న దాడులను ఆపాలని, వాటికీ కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్ పి శ్రీ సిద్దార్థ్ ని కౌశల్ ఫిర్యాదు చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్