టిడిపిని వీడి 30 కుటుంబాలు వైసీపీలోకి చేరిక

6933చూసినవారు
చీమకుర్తి మండలం చండ్రపాలెం గ్రామంలోని 30 కుటుంబాలు సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగు నాగార్జున సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్సీపి పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా నాగార్జున వారికి వైసీపీ కండవాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తామంతా కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్