దశరాజు పల్లె : నీళ్లలోనే పంట పొలాలు

59చూసినవారు
నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలకు పంట పొలాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. ఒంగోలు సమీపంలోని దశరాజు పల్లె రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు మినుము, జొన్న పంటలు మునిగిపోయాయి. పైర్ల మధ్య నీళ్లు చేరటంతో పంటలు పుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా నీళ్లు అలాగే నిల్వ ఉంటే నష్టం పెరుగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్