ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేయాలి

578చూసినవారు
ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేయాలి
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పింఛన్ దారులకు ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎర్రగొండపాలెం మండల టిడిపి నాయకులు ఎంపీడీవోను కోరారు. మంగళవారం ఎంపిడిఓ కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్