సచివాలయ వ్యవస్థ ఏర్పాటు దేశానికే ఆదర్శం

866చూసినవారు
సచివాలయ వ్యవస్థ ఏర్పాటు దేశానికే ఆదర్శం
సచివాలయాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, గ్రామ స్వరాజ్యం స్థాపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం పుల్లలచెరువు మండల కేంద్రంలో నూతనంగా 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయం-1, 2 లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమైందన్నారు.

సంబంధిత పోస్ట్