అమరావతికి రానున్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థ

66చూసినవారు
అమరావతికి రానున్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థ
దేశంలోనే ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటైన ఎక్స్ఎల్ఆర్ఐ అమరావతిలో తమ క్యాంపస్ నెలకొల్పనుంది. ఈ సంస్థకు గతంలో చంద్రబాబు 50 ఎకరాలను కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థ వెనక్కి తగ్గింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సంప్రదింపులు జరపడంతో రూ.250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. క్యాంపస్ నిర్మాణం పూర్తయితే 5 వేల మంది రాష్ట్ర, విదేశీ విద్యార్థులు యూజీ, పీజీ కోర్సుల్లో విద్యను అభ్యసించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్