కోళ్లు పెంచేవారికి శుభవార్త చెప్పిన పురంధేశ్వరి

76చూసినవారు
కోళ్లు పెంచేవారికి శుభవార్త చెప్పిన పురంధేశ్వరి
ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్ దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో కోళ్ల పెంపకం పెద్ద సంఖ్యలో జరుగుతోందని చెప్పారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వారికి ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక సబ్సిడీ పునరుద్ధరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్