సీఎం చంద్రబాబుకు రఘురామ లేఖ

60చూసినవారు
సీఎం చంద్రబాబుకు రఘురామ లేఖ
కస్టడీలో తనను చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడైన సీఐడీ విభాగం మాజీ అధిపతి పీవీ సునీల్ కుమార్ సాక్షులను బెదిరిస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆయనను వెంటనే పోలీసు కస్టడీకి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్