ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ.. చైర్మన్లు వీళ్లే

57చూసినవారు
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ.. చైర్మన్లు వీళ్లే
ఏపీ ప్రభుత్వం నామినెట్ పదవులను భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్‌లను ప్రకటించింది.
- వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా అబ్దుల్ హజీజ్
- శాప్ చైర్మన్‌గా రవి నాయుడు
- గృహ నిర్మాణ బోర్డు చైర్మన్‌గా తాతయ్య నాయుడు
- ట్రైకార్ చైర్మన్‌గా బోరగం శ్రీనివాసులు
- ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్‌గా దామచర్ల సత్య
- ఎస్ఈఈడీఏపీ చైర్మన్‌గా దీపక్ రెడ్డి
- 20 పాయింట్ ఫార్ములా చైర్మన్‌గా లంకా దినకర్
- ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా బంగార్రాజు
- విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మన్నె సుబ్బారెడ్డి
- ఏపీఐఐసీ చైర్మన్‌గా మంతెన రామరాజు
- పద్మశాలి సంక్షేమం చైర్మన్‌గా నందం అబద్దయ్య
- టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్‌గా నూకసాని బాలాజీ
- ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణ
- ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్‌గా పీఎస్ మునిరత్నం
- ఏపీ అర్బన్ ఫైనాన్స్ చైర్మన్‌గా గోవింద సత్యనారాయణ
- లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా పల్లి మాణిక్యాలరావు
- ఏపీ వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్‌గా పీతల సుజాత
- ఏపీఎంఎస్ఎంఈడీసీ చైర్మన్‌గా తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)
- పౌరసరఫరా కార్పొరేషన్ చైర్మన్‌గా సీతారామ సుధీర్ (జనసేన)
- ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా విజ్జూ బాబురావు
- ఏపీ టిడ్కో కార్పొరేషన్ చైర్మన్‌గా వెనుములపాటి అజయ్ కుమార్ (జనసేన)

సంబంధిత పోస్ట్