కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛను: షర్మిల

59చూసినవారు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛను: షర్మిల
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛను ఇస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హామీ ఇచ్చారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తుందని, ఒక్కో మహిళకు ఏడాదికి రూ.లక్ష ఇచ్చేలా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామన్నారు. రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తూ పెట్టుబడిపై 50శాతం అధికంగా మద్దతు ధర ఇచ్చే పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్