AP: కడప శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.