మతపరమైన పట్టణాల్లో మాంసం, మద్యాన్ని పూర్తిగా నిషేదించాలి: సీఎం మోహన్ యాదవ్

67చూసినవారు
కాంగ్రెస్‌పై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నర్మదా నది వెంబడి ఉన్న మతపరమైన పట్టణాల్లో మాంసం, మద్యం వినియోగాన్ని పూర్తిగా నిషేదించాలని సీఎం మోహన్ యాదవ్ పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లో 20 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ప్రభుత్వాన్ని నడపడంలో పూర్తిగా విఫలం అయిందని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్