ఈవీఎంలపై మాజీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

52చూసినవారు
ఈవీఎంలపై మాజీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
AP: ఈవీఎంలపై ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంల‌ ద్వారా అక్రమంగా గెలిచారని ఆరోపణలు చేశారు. ఈవీఎం మిషన్లు ట్యాంప‌రింగ్‌ వల్లే కూట‌మి నేత‌లు గెలిచారని తెలిపారు. ఎన్నికల తీర్పుపై సందేహం ఉందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాంబ్‌ పేల్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్