ఘోరం.. రోడ్డు ప్రమాదంలో బైక్ పేలిపోయి చెలరేగిన మంటలు (వీడియో)

56చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుచిబెహార్‌లో అతివేగంతో వచ్చిన బొలెరో వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బైక్ పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బైకర్‌తో పాటు బొలెరోలోని ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్