ఏపీ
కాంగ్రెస్ చీఫ్గా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా
టీడీపీ,
వైసీపీ ప్రభుత్వాలపై ఘాటు విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతున్న సమయంలో
కాంగ్రెస్ అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె నవ్వుతూ పార్టీ శ్రేణులకు దండం పెట్టారు. వైఎస్ బిడ్డగా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని హామీ ఇచ్చారు.