రోడ్డు ప్రమాదంలో కాలు తెగి పడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి

57చూసినవారు
రోడ్డు ప్రమాదంలో కాలు తెగి పడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి
గుడ్లూరు మండలం అడవిరాజుపాలెం వద్ద ఆదివారం రాత్రి ప్రయాణికుల ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఐదేళ్ల బాలుడి కాలు తొడ తెగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మన లోకల్ యాప్ లో వార్త ప్రచురితమైంది. కాలు తొడ తెగి తీవ్ర రక్తస్రావంలో ఉన్న బాలుడును ఒంగోలు రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. సోమవారం రిమ్స్ లోనే బాలుడికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్