గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

65చూసినవారు
గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
వినాయక చవితి నవరాత్రులు సందర్భంగా కందుకూరు పట్టణంముదిరాజ్ పాలెంలో స్ధానిక మత్స్యకారులు ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా మంత్ర శ్లోకం చదువుతూ గణనాధునికి పూజలు చేసారు. తారతమ్యం భేదాలు ఇసుమంత కూడా లేని ఎమ్మెల్యే నాగేశ్వరరావు బందువులా మత్స్యకారులతో కలిసి కూర్చుని పూజలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్