వైసిపి తోనే పేదల ఆర్థిక అభివృద్ధి

64చూసినవారు
వైసిపి తోనే పేదల ఆర్థిక అభివృద్ధి
వైసీపీ ప్రభుత్వంతోనే పేదలు ఆర్థిక అభివృద్ధి చెందినారని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంకాలం మనుబోలు యాచవరం గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ తమ పాలనలో ప్రతి కుటుంబం లబ్ది పొందిందన్నారు. చంద్రబాబుకు ప్రజలకు అండగా నిలవాలనే ఆలోచన కూడా లేదన్నారు. గతంలో ఎన్నికల హామీలు అమలు జరపకుండా ప్రజలను మోసం చేశాడని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్