గుంతకల్లులోని సంజీవ్ నగర్ లో రామాంజనేయులు, తలారి పరశురాముల నివాసానికి మంగళవారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీ నారాయణ వెళ్లి మాట్లాడారు. అదేవిధంగా సైకిల్ గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలిపునిచ్చారు. అలాగే సూపర్ సిక్స్ పథకాలను వివరించి, వాటి లాభాలను తెలియచేసారు.