ధర్మవరం నియోజకవర్గం నాకు మెట్టినిల్లు: మంత్రి సత్య కుమార్

75చూసినవారు
పొద్దుటూరు నాకు పుట్టినిల్లు, ధర్మవరం తనకు మెట్టినిల్లు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఐఎంఏ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. ఆడవారికి మెట్టినిల్లు ఎలాగో, ధర్మవరం తనకు అలాగా అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి కూడా నాలుగు నెలల అవుతున్న నేను నా సొంత ఊరు అయినా పొద్దుటూరు కు వెళ్లలేదన్నారు. ఈరోజు తన పుట్టిన ఇంటికి వెళ్తున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్