సత్యసాయి జిల్లాలో అధిక సైబర్ కేసులు: జిల్లా ఎస్పీ

56చూసినవారు
సైబర్ నేరాలపై గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ధర్మవరంలో శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రత్న మాట్లాడుతూ. యువతకు సైబర్ నేరాలపై అవగాహన లేక మోసాలకు గురవుతున్నారని అన్నారు. సత్యసాయి జిల్లాలో 2000 సైబర్ నేరాలు నమోదయ్యాయని తెలిపారు. ధర్మవరంలోనూ అత్యధిక సైబర్ కేసులను నమోదయ్యాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్