ధర్మవరంలో సైబర్ నేరాలపై విద్యార్థులతో ర్యాలీ

80చూసినవారు
సైబర్ నేరాలపై గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ధర్మవరంలో నిర్వహించారు. దాదాపు 1000 మంది విద్యార్థులతో కాలేజ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, సాయిబాబా గుడి వరకు వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రత్న, డీఎస్పీ శ్రీనివాసులు, వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్, టూ టౌన్ సీఐ రెడ్డప్ప, రూలర్ సీఐ ప్రభాకర్, విద్యార్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్