ధర్మవరం పట్టణంలో బస్టాండ్ సమీపంలో హోటల్లో కర్ణాటక మందు విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ధర్మవరం ఒకటో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించగా 10 టెట్రా ప్యాకెట్లు మూడు ప్లాస్టిక్ బాటిల్ లో లభించాయని, ఇవన్నీ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మధ్యమని తెలిపారు.