హిందూపురం పట్టణ పరిధిలోని పేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రాకారోత్సవం నిర్వహించారు. తెల్లవారు నుంచే ఆలయంలో మూల విరాట్ కు వివిధ అభిషేకాలు అర్చనలు నిర్వహించి పూలు నగలతో చూడముచ్చటా అంకరించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగనంలో ప్రాకారోత్సవం గావించారు గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.