ఆర్డిటి వారి ఆధ్వర్యంలో అథ్లేటిక్ ఆటల పోటీలు

55చూసినవారు
నల్లచెరువు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థినిలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఆర్డిటి వారి ఆధ్వర్యంలో అథ్లేటిక్ ఆటల పోటీలను నిర్వహించారు. వారు మాట్లాడుతూ విద్యార్థినీలలోని నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆటల పోటీలను నిర్వచించడం జరుగుతుందన్నారు. ఈ మండల స్థాయి పోటీలలో గెలుపొందిన వారిని నియోజకవర్గ స్థాయిలో అక్కడి గెలుపొందిన వారిని జిల్లా స్థాయిలో పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్