పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కళ్యాణదుర్గంలో వెలసిన అక్కమ్మగారిల్లు దేవస్థానంలో పవన్ కళ్యాణ్ పేరు మీదన అర్చన చేయించి. అనంతరం దేవస్థానం ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఇంచార్జ్ బాల్యం రాజేష్, జిల్లా కార్యదర్శి నరసయ్య, క్రమశిక్షణ కమిటీ గంగరాజు, నియోజకవర్గంలో ఉన్న జనసేన ముఖ్య నాయకులు, వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.