నామినేషన్ దాఖలాలు చేసిన ఎమ్మెస్ రాజు

1548చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో బుధవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెస్ రాజు నామినేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కు అందజేశారు. అనంతరం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గజమాలతో ఎమ్మెస్ రాజును కార్యకర్తలు స్వాగతించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి గెలిపించండి మడకశిర ను అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్