పెనుకొండ: మరువ పారుతున్న గుట్టూరు చెరువు

50చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు చెరువు మంగళవారం మరువ పారుతోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గుట్టూరు చెరువు పూర్తిగా నిండడంతో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. చాలా రోజుల తర్వాత గుట్టూరు చెరువు నిండి మరువ పారడంతో గ్రామస్థులు, ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువు మరువ పారడం చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్