పెనుకొండ: భయం గుప్పెట్లో విద్యార్థుల చదువులు

58చూసినవారు
పెనుకొండ మండలం చంద్రగిరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదులు పై కప్పు పెచ్చులు ఊడి వర్షపు నీరు చేరింది. శుక్రవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు భయం గుప్పెట్లో పెట్టుకుని చదువుతున్న పరిస్థితి ఉందని స్థానికులు తెలిపారు. గత మూడు రోజుల నుండి భారీ వర్షం రావడంతో గదిలో నీరు నిల్వ వుండడంతో పిల్లలు కూర్చోడానికి కూడా స్థలం లేని పరిస్థితి వుందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్