సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి

57చూసినవారు
సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి
పరిగి మండలం బోరెడ్డిపల్లి గ్రామానికి సిసి రోడ్డు నిర్మాణం కోసం రూ.60లక్షలుతో బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్