హత్య కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీస్ సిబ్బంది

76చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో ఈ నెల గత 12 వ తేదీన జరిగిన హత్యకు సంబంధించి అడిషనల్ ఎస్పీ. ఆర్ల శ్రీనివాసులు శుక్రవారం వివారాలు వెల్లడించారు. అతి తక్కువ సమయంలో ఈ హత్య చేదించిన సీ. ఐ. యం. పి. ఇందిరా మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ వి. రత్న అభినందిస్తూ, వారికి రివార్డులను కూడా ప్రకటించినట్లు ఏ. ఎస్. పి. పాత్రికేయుల సమావేశంలో తెలిపారు.
Job Suitcase

Jobs near you