టిడిపి తీర్థం పుచ్చుకున్న వైసిపి కుటుంబాలు

68చూసినవారు
ఓబుల దేవర చెరువు మండలం కొండకుమర్ల పంచాయతీ నుంచి పలు వైసిపి కుటుంబాలు టిడిపిలో చేరాయి. మంగళవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో వైసీపీ యువనేత ఎద్దుల కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పల్లె రఘునాథ్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్