మేడాపురం: పల్లె పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే

64చూసినవారు
మేడాపురం: పల్లె పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే
చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులు వేచి ఉండటంతో ఎమ్మెల్యే సునీత వర్షం వస్తున్నా లెక్క చేయకుండా పల్లె పండుగలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్