గార్లదిన్నె లో ఆరుగురి పై కేసు నమోదు

62చూసినవారు
గార్లదిన్నె లో ఆరుగురి పై కేసు నమోదు
సింగనమల నియోజకవర్గం, గార్లదిన్నె మండలంలోని మర్తాడుకు చెందిన చందుపై జరిగిన దాడి కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి చందు పై అదే గ్రామానికి చెందిన ధర్మతేజ, మధు, నవీన్, శ్రీకాంత్, సుబ్బరాయుడు, బాలన్న పాత కక్షలు మనసులో పెట్టుకుని కర్రలతో దాడి చేయడంతో అతను గాయపడ్డారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్