చెరువులకు నీరు నింపేందుకు ఎమ్మెల్యే చర్యలు

66చూసినవారు
పుట్లూరు మండలంలోని చెరువులకు నీటిని నింపేందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రయత్నం చేస్తున్నారు. నార్పల మండల పరిధిలోని వెంకటంపల్లి గ్రామ సమీపంలో హెచ్ఎల్సీ కాలువలో పెద్ద ఎత్తున బండరాళ్లు, మట్టి పడటంతో నీరు సుబ్బరాయసాగర్ డ్యాంకు వెళ్లే మార్గంలో అంతరాయం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులను టీడీపీ నాయకులు చవ్వా కులశేఖర్ రెడ్డి, విజయకుమార్, కాంట్రాక్టర్ సాయి ప్రసాద్ నాయుడు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్