నార్పలలో నేడు బాజ్ మేళా

72చూసినవారు
నార్పలలో నేడు బాజ్ మేళా
నార్పల మండలకేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయి మెంట్ ఎక్సైంజ్, సీడప్, డీఆర్డీఎ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహి స్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి పీవీ ప్రతాప్ రెడ్డి సోమవారం తెలిపారు. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, అభిగ్రీన్ టెక్నాలజీ సంస్థ జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. 18 నుంచి 35సంవత్సరాల వయస్సు కలిగి పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన యువతీయువకులు హాజరుకావచ్చన్నారు.

సంబంధిత పోస్ట్