సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

50చూసినవారు
సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆదివారం పంపిణీ చేశారు. మొదటి విడతగా పుట్లూరు మండలం అరటివేముల గ్రామానికి చెందిన ఇద్దరికి, రూ. 1, 80, 000 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్