మన ఇళ్లు మన గౌరవంపై అవగాహన

57చూసినవారు
మన ఇళ్లు మన గౌరవంపై అవగాహన
యల్లనూరు మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో మంగళవారం మండల స్పెషల్ ఆఫీసర్ రఘునాథ్ ఆధ్వర్యంలో మండ స్థాయి అధికారులకు మన ఇళ్లు మన గౌరవం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఈ నెల 28న గృహ నిర్మాణ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలిపారు. మార్చి నాటికల్లా ఇళ్లు పూర్తి చేయాలన్నారు. అలాగే మన ఇళ్లు మన గౌరవం కార్యక్రమం గోడపత్రికలను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్