ఎచ్చెర్లలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

73చూసినవారు
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం, ఎచ్చెర్ల గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా తొలివిడత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్ ను లబ్ధిదారులకు నేరుగా అందజేశారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే వృద్ధులకు ఇచ్చిన హామీను చంద్రబాబు అమలు చేసారని లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివరించారు.

సంబంధిత పోస్ట్