గత ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం. రాష్ట్ర మంత్రి

53చూసినవారు
పలాస మండలం. టెక్కలిపట్టణం గ్రామ సమీపంలో వంశధార ప్రదాన కాలువను బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష పరిశీలించారు. పలాస నియోజకవర్గం చివరి భూముల వరకు నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రైతుల కు నీరు అందించాలన్న విషయాన్ని పూర్తిగా విస్మరించటంతో కాలువ పనికిరాకుండా పోయిందని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్