వంశధార పూడికతీత పనులను ప్రారంభించిన మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు

54చూసినవారు
వంశధార పూడికతీత పనులను ప్రారంభించిన మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామ పంచాయితీ సర్పంచ్ రాంప్రసాద్ ఆధ్వర్యంలో వంశధార 16ఆర్ ఛానల్ పూడికతీత పనులను మంగళవారం ప్రారంభించారు. రైతు సంక్షేమమే తెదేపా ప్రభుత్వ ధ్యేయమని, దానికి అనుగుణంగా టెక్కలి నియోజకవర్గంలో చివరి ఎకరా వరకు వంశధార నీరు అందజేయాలని ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్యులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్