నేటి నుంచి నిత్యావసర కిట్ల పంపిణీ

59చూసినవారు
నేటి నుంచి నిత్యావసర కిట్ల పంపిణీ
విజయవాడ వరద బాధితులకు శుక్రవారం ఉదయం నుంచి నిత్యావసర ప్యాకేజీ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులు అందించనున్నారు. కిట్‌లో 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, లీటర్ ఫామాయిల్, 2 కిలోల చొప్పున బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఉంటాయి.

సంబంధిత పోస్ట్