నేడు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం
నేడు ఆముదాలవలస మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎస్. వాసుదేవరావు ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఎంపీపీ తమ్మినేని శారద అధ్యక్షతన మండలపరిషత్ సాధారణ సర్వసభ్యసమావేశము నిర్వహిస్తున్నట్లు సర్పంచులు ఎంపీటీసీలుమండల స్థాయి అధికారులు సమావేశానికి హాజరుకావాలనిఎంపీడీవో ప్రకటనలో కోరారు. ముఖ్యంగా మండలంలోని పంచాయతీలకు సంబంధించిన పరిపాలనరికార్డుల ఆమోదం కొరకు సమావేశం ఉందన్నారు.