గడ్డివాములకు నిప్పెట్టిన దుండగులు...
ఆమదాలవలస మండలం నెల్లిపర్తి సచివాలయం పరిధిలో నెల్లిపర్తి తురక పేట గ్రామాల్లో రైతులకు కూడా వేసుకున్న గడ్డివాములను బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. నెల్లిపర్తి గ్రామంలో రైతు తేజేశ్వరరావు మరియు తురక పేట గ్రామంలో రైతు ఆసిరినాయుడు గడ్డివాములు సుమారు ఒకే సమయంలో కాలేపోవడం జరిగింది. ఇది ఒక సంవత్సరానికి సరిపడే గడ్డి కాలిపోవడం బాధాకరం అని ఇది తాగుబోతుల పనే అని గ్రామస్తులు తెలియజేశారు.