ధర్మవరం లో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం

53చూసినవారు
ధర్మవరం లో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం
ఎచెర్ల మండలం ధర్మవరం గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం మేము సైతం స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురేష్ బాబు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్