అల్లూరి చిత్రపటానికి ఘన నివాళులు

50చూసినవారు
మన్యం వీరుడు శ్రీఅల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో అల్లూరి చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్