సంక్షేమ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధి టిడిపితోనే సాధ్యం

69చూసినవారు
టిడిపితో సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ సతీమణి నీలోత్పల అన్నారు. కవిటి మండలంలోని సహలాలపుట్టుగ గ్రామంలో సోమవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి వెళ్లి సూపర్ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్