గుప్పిడి పేటలో బగురమణమూర్తికి ఘన స్వాగతం

559చూసినవారు
పోలాకి మండలం గుప్పిడిపేట పంచాయతీలో ఉమ్మడి పార్టీల అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేపట్టిన ఎన్నికల ప్రచారాల్లో పంచాయతీలోని మత్స్యకారులు శనివారం ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో అధిక శాతం సంక్షేమ పథకాలు అందించే విధంగా రూపొందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్