శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు రద్దీ

1081చూసినవారు
మహాశివరాత్రి సందర్భంగా పాతపట్నంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం భక్తులు ఆలయ దర్శనానికి పోటేత్తారు. ఉదయం మూడు గంటల నుంచి ఆ పరమ శివుడుని భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్