పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి శుక్రవారం హిర మండలం దశరథపురం నుంచి కౌసల్యాపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు తనే స్వయంగా వాహనం నడపడంతో వైఎస్ఆర్సిపి శ్రేణులు మరింత ఉత్సాహంతో ముందు కదిలాయి. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని, మళ్లీ సంక్షేమం, అభివృద్ధి మన అడుగు ముందుకు వస్తాయని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎన్నికలవేళ ఎవరో చెప్పిన మాటలను పట్టించుకోవద్దని ఎమ్మెల్యే అన్నారు.